Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క కార్మికుడికి కరోనా.. 533 మందికి అంటించాడు.. ఎక్కడో తెలుసా?

Webdunia
సోమవారం, 11 మే 2020 (14:08 IST)
కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అంతే సంగతులు అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తాజాగా ఘనాలోని అట్లాంటిక్ సముద్రతీర నగరమైన తేమాలోని ఒక చేపల ప్రాసెసింగ్ కర్మాగారంలో పనిచేసే కార్మికుడి నుంచి ఏకంగా 533 మంది ఇతర కార్మికులకు కరోనా వైరస్ సోకింది. 
 
ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు నానా అకుఫో అడో తెలిపారు. ఆ ఒక్కడి నుంచి ఇన్ని వందల మందికి కరోనా ఎలా సోకిందనేది మాత్రం అంతు చిక్కడం లేదని అధికారులు వాపోతున్నారు.
 
ఘనా దేశంలో ఇప్పటివరకు నమోదు అయిన కేసుల్లో ఈ ఘటన కేసులు ఏకంగా 11.3శాతం ఉండడం గమనార్హం. అలాగే.. దేశంలో ఇప్పటివరకు 160,501 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఘనా అధ్యక్షుడు తెలిపారు. ఇక ఇప్పటివరకు కరోనా బారి నుంచి 22మంది మరణించగా.. 492 మంది కోలుకున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments